పిల్లలు పట్ల శ్రద్ధ వహించాలని తల్లిదండ్రులకు పోలీసుల సూచన
- January 23, 2017
మస్కట్:మస్కట్ ఉత్సవం ఒకవైపు ఉత్సాహంగా కొనసాగుతుండగా, వేదికల వద్ద... రద్దీగా ఉన్న ప్రాంతాలలో హాజరు అయ్యేటప్పుడు వారి పిల్లల పై ఒక కన్ను వేసి ఉంచాలని తల్లిదండ్రులు మరియు సంరక్షకులను వేదికల వద్ద రాయల్ ఒమాన్ పోలీసులు కోరారు. మస్కట్ ఫెస్టివల్ నిర్వాహకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, తప్పిపోయిన పిల్లల గూర్చి పలు పిర్యాదులు వస్తున్నాయని, పిల్లలను సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు వారిని విడిచి ఉండరాదని సూచించారు. మస్కట్ ఫెస్టివల్ ప్రాంతాల్లో రాయల్ ఒమాన్ పోలీసులు బలమైన ఉనికి ఉందని. తమ అధికారులు సైతం తప్పిపోయిన పిల్లల కోసం ఫెస్టివల్ గ్రౌండ్స్ లో ఒక నియమించబడిన ప్రాంతంను కేటాయించారు. ఆచూకీ లేని తమ పిల్లల కోసం ఎదురుచూస్తున్న తల్లితండ్రులను ఇక్కడకు తీసుకువచ్చి వారికి ఆయా పిల్లలను అప్పగించనున్నట్లు వివరించారు. కనబడకుండా పోయిన పిల్లల వివరాలను తెలియచేస్తూ, లేదా ఈ ప్రాంతానికి వచ్చేందుకు వీలుగా తల్లిదండ్రులు మార్గనిర్దేశం చేస్తూ ప్రకటన చేస్తామని తెలిపారు. మస్కట్ మున్సిపాలిటీ సందేశాన్ని అంతటా వినడానికి అనుకూలంగా ప్రజా సమాచార వ్యవస్థను ఉపయోగిస్తుంది, రాయల్ ఒమాన్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









