ఈనెల 31వతేదీ వరకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆంక్షలు విధించారు...
- January 24, 2017
హైదరాబాద్ : ఈనెల 31వతేదీ వరకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆంక్షలు విధించారు. గురువారం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న నేపధ్యంలో హైఅలర్ట్ ప్రకటించారు. అలాగే భద్రతా సిబ్బంది విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశముందన్న కేంద్ర భద్రతా విభాగం హెచ్చరికల నేపధ్యంలో... ఈనెల 31వతేదీ వరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆంక్షలు విదించారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







