చీప్గా ఇసుక అమ్మకం: బహ్రెయిన్ మేనేజర్పై కేసు..
- January 24, 2017
మెరైన్ డ్రెడ్జింగ్ కంపెనీ, తమ మేనేజర్ మార్కెట్ రేటుకన్నా తక్కువ ధరకు ఇసుక అమ్ముతున్నట్లు ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. వేరే కంపెనీలకు తక్కువ ధరకు ఇసుక అమ్మడం, తద్వారా ఆ కంపెనీలకు లాభం చేకూర్చే కుట్ర ఇందులో దాగి ఉందని ఆ కంపెనీ ఆరోపించింది. యాంటీ కర్ప్షన్ మరియు ఎకనమిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ జనరల్ డైరెక్టర్ ఈ విషయంపై స్పందిస్తూ, కేసు విచారణలో ఉందని అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ద్వారా సదరు వ్యక్తిపై వారెంట్ జారీ చేసినట్లు తెలిపారాయన. చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని, పబ్లిక్ ప్రాసిక్యూషన్కి ఈ కేసుని రిఫర్ చేశామని చెప్పారాయన.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







