ప్రముఖ హోటల్పై ఉగ్రదాడి..15 మంది మృతి
- January 25, 2017
ఓ ప్రముఖ హోటల్పై బుధవారం ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందారు. సొమాలియా పార్లమెంట్ సమీపంలోని డేయా హోటల్ గేట్ వద్ద బుధవారం తొలుత ఓ కారు బాంబు పేలింది. అనంతరం ఆయుధాలు ధరించిన కొందరు సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపారు. హోటల్ భవంతిలోకి ప్రవేశించేందుకు యత్నించారు.
ఇంతలో అంబులెన్స్లు, మీడియా అక్కడికి రాగా మరో కారు బాంబ్ పేలింది. ఐదుగురు పౌరులు చనిపోగా పలువురు మీడియా సిబ్బంది గాయపడ్డారు. ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ దాడికి పాల్పడింది తామేనని అల్ ఖైదా అనుబంధ ఉగ్ర సంస్థ షాబాబ్ ప్రకటించింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







