పద్మవిభూషణ్‌ పురస్కారాలను ప్రకటించిన కేంద్రప్రభుత్వం

- January 25, 2017 , by Maagulf
పద్మవిభూషణ్‌ పురస్కారాలను ప్రకటించిన కేంద్రప్రభుత్వం

2017 సంవత్సరానికి పద్మవిభూషణ్‌ పురస్కారాలను కేంద్రప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఏడుగురు ప్రముఖులను పద్మవిభూషణ్‌ పురస్కారం వరించింది.
ప్రముఖ గాయకుడు కె.జె.ఏసుదాసు, సద్గురు జగ్గీవాసుదేవ్‌, శరద్‌పవార్‌, మురళీమనోహర్‌జోషి, సుందర్‌లాల్‌ పట్వా, పీఏ సంగ్మా(మరణానంతరం)కు పద్మవిభూషణ్‌ పురస్కారం దక్కింది.
పద్మభూషణులు.. 
* విశ్వమోహన్‌భట్‌ 
* దేవిప్రసాద్‌ ద్వివేది 
* తెహెంతన్‌ ఉద్వాడియా 
* రత్న సుందర్‌ మహారాజా 
* స్వామి నిరంజన్‌ నందా సరస్వతి 
* చో.రామస్వామి(మరణానంతరం)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com