పద్మవిభూషణ్ పురస్కారాలను ప్రకటించిన కేంద్రప్రభుత్వం
- January 25, 2017
2017 సంవత్సరానికి పద్మవిభూషణ్ పురస్కారాలను కేంద్రప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఏడుగురు ప్రముఖులను పద్మవిభూషణ్ పురస్కారం వరించింది.
ప్రముఖ గాయకుడు కె.జె.ఏసుదాసు, సద్గురు జగ్గీవాసుదేవ్, శరద్పవార్, మురళీమనోహర్జోషి, సుందర్లాల్ పట్వా, పీఏ సంగ్మా(మరణానంతరం)కు పద్మవిభూషణ్ పురస్కారం దక్కింది.
పద్మభూషణులు..
* విశ్వమోహన్భట్
* దేవిప్రసాద్ ద్వివేది
* తెహెంతన్ ఉద్వాడియా
* రత్న సుందర్ మహారాజా
* స్వామి నిరంజన్ నందా సరస్వతి
* చో.రామస్వామి(మరణానంతరం)
తాజా వార్తలు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!







