కృతజ్ఞతలు యూఏఈకి...
- January 26, 2017
భారతీయులను ప్రోత్సహించిన అరబ్ దేశాలు: ప్రణబ్
న్యూఢిల్లీ, జనవరి 26: ఉపాధి కోసం వలస వెళ్లిన లక్షలాది మంది భారతీయులను గుండెకు హత్తుకొని ఆర్థికంగా అభివృద్ధి అయ్యేందుకు ప్రోత్సహించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కృతజ్ఞతలు తెలిపారు. అబుదాబి యువరాజు, యూఏఈ సైనిక డిప్యూటి సుప్రీం కమాండర్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో రాష్ట్రపతి భవన్లో ప్రణబ్ ముఖర్జీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. యూఏఈలో స్థిరపడిన 26 లక్షల మంది భారతీయులకు మున్ముందూ ఇలాంటి ప్రోత్సాహమే లభిస్తుందని ఆశిస్తున్నానన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







