కృతజ్ఞతలు యూఏఈకి...
- January 26, 2017
భారతీయులను ప్రోత్సహించిన అరబ్ దేశాలు: ప్రణబ్
న్యూఢిల్లీ, జనవరి 26: ఉపాధి కోసం వలస వెళ్లిన లక్షలాది మంది భారతీయులను గుండెకు హత్తుకొని ఆర్థికంగా అభివృద్ధి అయ్యేందుకు ప్రోత్సహించిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కృతజ్ఞతలు తెలిపారు. అబుదాబి యువరాజు, యూఏఈ సైనిక డిప్యూటి సుప్రీం కమాండర్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో రాష్ట్రపతి భవన్లో ప్రణబ్ ముఖర్జీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. యూఏఈలో స్థిరపడిన 26 లక్షల మంది భారతీయులకు మున్ముందూ ఇలాంటి ప్రోత్సాహమే లభిస్తుందని ఆశిస్తున్నానన్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







