భారత్లో బంగ్లా పర్యటన ఖరారు...
- January 27, 2017
భారత్లో బంగ్లాదేశ్ పర్యటన ఖరారైంది. టీమ్ఇండియాతో ఏకైక టెస్టు మ్యాచ్ కోసం ఫిబ్రవరి 2న బంగ్లాదేశ్ హైదరాబాద్ చేరుకుంటుంది. 5, 6 తేదీల్లో జింఖానా మైదానంలో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్లో ఇండియా-ఎతో బంగ్లాదేశ్ తలపడుతుంది. ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు ఉప్పల్ స్టేడియంలో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. 14న బంగ్లాదేశ్ స్వదేశానికి బయల్దేరుతుంది. ఫిబ్రవరి 23న టీమ్ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







