భారత్లో బంగ్లా పర్యటన ఖరారు...
- January 27, 2017
భారత్లో బంగ్లాదేశ్ పర్యటన ఖరారైంది. టీమ్ఇండియాతో ఏకైక టెస్టు మ్యాచ్ కోసం ఫిబ్రవరి 2న బంగ్లాదేశ్ హైదరాబాద్ చేరుకుంటుంది. 5, 6 తేదీల్లో జింఖానా మైదానంలో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్లో ఇండియా-ఎతో బంగ్లాదేశ్ తలపడుతుంది. ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు ఉప్పల్ స్టేడియంలో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. 14న బంగ్లాదేశ్ స్వదేశానికి బయల్దేరుతుంది. ఫిబ్రవరి 23న టీమ్ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







