అమరావతిలో భారీ పెట్టుబడులు

- January 28, 2017 , by Maagulf
అమరావతిలో భారీ పెట్టుబడులు

రాజధాని అమరావతిలో భారీగా పెట్టుబడులు రానున్నాయి. సీఐఐ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఒప్పందాలు చేసుకుంది. 665 ఎంవోయూలు, రూ. 10.54 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 22.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. సీఆర్డీఏ పరిధిలో 62 ఎంవోయూలు, రూ. 1.29 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com