అమరావతిలో భారీ పెట్టుబడులు
- January 28, 2017
రాజధాని అమరావతిలో భారీగా పెట్టుబడులు రానున్నాయి. సీఐఐ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఒప్పందాలు చేసుకుంది. 665 ఎంవోయూలు, రూ. 10.54 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 22.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. సీఆర్డీఏ పరిధిలో 62 ఎంవోయూలు, రూ. 1.29 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







