కొత్త మరసాలత్ టాక్సీల తుది డిజైన్ ఖరారు
- January 28, 2017
మస్కట్:కొత్త మరసాలత్ టాక్సీలు తుది డిజైన్ ఖరారు కాబడినట్లు అధికారికంగా ప్రకటించే ముందు బాధ్యత గల అధికారుల నుంచి తుది ఆమోదం కోసం వేచి ఉన్నట్లు మరసాలత్ ముఖ్యులు అహ్మద్ బిన్ ఆలీ అల్ బాలుషి చెప్పారు. ఈ సంవత్సరం మరసాలత్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో కనీసం 500 టాక్సీల నిర్వహణను ప్రకటించింది, 2017 చివరి నాటికి అన్ని టాక్సీలలో మీటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఒమన్ ట్రాన్స్పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ రవాణా సమాచార మంత్రి డా అహ్మద్ అల్ ఫుతైషి మద్దతుతో సెమినార్ నిర్వహించబడింది. అల్ బాలుషి టాక్సీ నమూనాలు పూర్తి కాబడ్డాయని ఆఖరి ఆమోదాలు కోసం వేచి ఉన్నట్లు ఆయన చెప్పారు.మరసాలత్ టాక్సీలు బయటి డిజైన్ పూర్తికాబడిందని , కేవలం బాధ్యత గల సంస్థల నుంచి అనుమతి కోసం వేచి ఉన్నామని మరసాలత్ ముఖ్యులు పేర్కొన్నారు. మొదటి దశ నిర్వహణను మస్కట్ గవర్నేట్ పరిధిలో మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం,వాణిజ్య కేంద్రాలు లో పిలిచే అంత అందుబాటులో ఉంటుందన్నారాయన.మరసాలత్ మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద 150 వాణిజ్య కేంద్రాలలో వద్ద 200 టాక్సీలు నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







