దుబాయ్ ని అలరించిన జాకిర్ మరియు శంకర్
- January 29, 2017
జనవరి 27, శుక్రవారం దుబాయ్ టెన్నిస్ స్టేడియంలో జాకీర్ హుస్సేన్ నిర్వాణా అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ సంగీత విద్వాంసులు జాకీర్ హుస్సేన్ ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అలాగే ప్రముఖ బాలీవుడ్ సింగర్ శంకర్ మహదేవన్ తన మధురమైన గానంతో ఆహూతుల్ని ఆనందోత్సాహాల్లో మంచెత్తారు. డ్రాగన్ మార్ట్ 2 ఈ కార్యక్రమానికి ప్లాటినమ్ స్పాన్సరర్. ఆర్ఎనహెచ్ గ్రూప్ సమర్ఫణలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో జాకీర్ హుస్సేన్ అభిమానులు, శంకర్ మహదేవన్ అభిమానులు, సంగీతాభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు మేటి సంగీతకారులు ఈ కార్యక్రమానికి కొత్త ఉత్సాహాన్నిచ్చారు.ఈ ఈవెంట్కి 'Caiyad Phahad' మీడియా డాక్టర్ గా వ్యవహరించారు.


తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







