కొత్త సంప్రదాయానికి నాంది : ప్రధాని మోదీ..
- January 31, 2017
''ఈరోజు ఓ కొత్త సంప్రదాయం ప్రారంభమవుతోంది. మొదటిది, దాదాపు ఒక నెల ముందుగానే బడ్జెట్ వస్తోంది. రెండోది, రైల్వే బడ్జెట్ దీనిలో చేరింది. దీనిపై కూడా చర్చ జరుగుతుంది. వీటి ఫలితాలు రాబోయే రోజుల్లో కనిపిస్తాయి'' అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం చెప్పారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవడానికి ముందు ఆయన మాట్లాడారు. బడ్జెట్ సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టే సంప్రదాయం ఉండేదని, అటల్ బిహారీ వాజ్పేయి ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో ఆ సంప్రదాయానికి తెరపడిందని చెప్పారు. ప్రస్తుత సమావేశాలు ప్రయోజనాత్మకంగా జరుగుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా కృషి చేస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







