ఎగ్జిట్ పర్మిట్స్ ఉచితంగా..
- January 31, 2017
ఎయిర్పోర్ట్స్ డిపార్ట్మెంట్, లీవ్ నోటిఫికేషన్ (ఎగ్జిట్ పర్మిట్) వలసదారులు, పౌరులకు ఉచితంగానే అందింనున్నామనీ, ఇవి పేపర్లెస్గా ఉంటాయని తెలిపింది. మెట్రాష్2 మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ (ఎంఓఐ), హుకూమి ద్వారా ఇది కండక్ట్ చేయబడుతుంది. వలసదారులు మరియు సిటిజన్స్ ట్రావెల్ ప్రొసిడ్యూర్స్ని సులభతరం చేయడానికి ఈ కొత్త విధానాన్ని ప్రకటించారు. ఎయిర్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ట్రావెల్ పర్మిట్స్ సెక్షన్ హెడ్, లెఫ్టినెంట్ కల్నల్ నాజర్ జబిర్ అల్ మల్కి మాట్లాడుతూ, ఈ కొత్త విధానం ద్వారా వలసదారులు, అలాగే మైనర్ ఖతరీలు ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో లీవ్ నోటిఫికేషన్ పొందుతారనీ, ఇమ్మిగ్రేషన్కి సంబంధించి వారు ఎలాంటి ప్రింట్ అవుట్ తీసుకురావాల్సిన అవసరం లేదని తెలిపారు. మెట్రాష్ 2, ఎంఓఐ వెబ్సైట్ లేదా హుకూమి వెబ్సైట్ ద్వారా రిక్రూటర్, వలసదారుడి డేటాని పొందుపర్చుతాడు. ఆన్లైన్ ద్వారా ప్రాసెస్ అయ్యే ఈ అప్లికేషన్, ఆ తర్వాత అప్రూవ్ అవుతుంది. తద్వారా వలసదారుడు దేశం నుంచి బయటకు వెళ్ళడానికి వీలు కలుగుతుంది. ఖతారీలు కూడా ఇదే తరహాలో ఎగ్జిట్ పర్మిట్ని పొందవచ్చు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







