అభినందిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్లో, జీహెచ్ఎంసీని...
- January 31, 2017
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)ని అభినందిస్తూ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు ట్వీట్ చేశారు. 2016-17 కేంద్ర ఆర్థిక సర్వేలో హైదరాబాద్కు మొదటిస్థానం లభించింది. పారదర్శకత, గణాంకాల్లో సొంత ఆదాయ వనరులు సమకూర్చుకోవడంలో హైదరాబాద్కు మొదటి స్థానం లభించింది. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ జీహెచ్ఎంసీని అభినందిస్తూ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









