అభినందిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్లో, జీహెచ్ఎంసీని...
- January 31, 2017
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)ని అభినందిస్తూ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావు ట్వీట్ చేశారు. 2016-17 కేంద్ర ఆర్థిక సర్వేలో హైదరాబాద్కు మొదటిస్థానం లభించింది. పారదర్శకత, గణాంకాల్లో సొంత ఆదాయ వనరులు సమకూర్చుకోవడంలో హైదరాబాద్కు మొదటి స్థానం లభించింది. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ జీహెచ్ఎంసీని అభినందిస్తూ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









