సెన్సార్ పూర్తిచేసుకున్న 'ఘాజి'
- February 02, 2017
రానా, తాప్సీ, కే.కే మేనన్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఘాజి'. 1970 నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా, మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంకల్ప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తిచేసుకుని 'క్లీన్ యు' సర్టిఫికెట్ అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. 'భారత్-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన ఘాజి చిత్రం క్లీన్ యు సర్టిఫికేట్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్రిల్లింగ్ వార్ ఎపిసోడ్స్తో పాటు సినిమాటోగ్రఫీ టెక్నిక్స్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. రానా, తాప్సీల అద్భుతమైన నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఫిబ్రవరి 17న ఘాజి చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం.' అన్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







