100,000 పైరేటెడ్ వర్క్స్ స్వాధీనం
- February 06, 2017
మనామా: దృశ్య పైరసీ అక్రమ విధానాన్ని నిరోధానికి అడ్డుకట్ట వేసేందుకు ఆ చర్యలు తీవ్రమైందని తెలియచెప్పే ప్రచారంలో భాగంగా సమాచార వ్యవహారాల మరియు సాఫ్ట్వేర్ మంత్రిత్వ శాఖ 100,000 కంటే అధికంగా మూడు వెబ్సైట్ల నుండి అక్రమ రచనలు,అలాగే చందాదారులు కోసం గుప్తీకరించిన చానెల్స్ పలు పైరసీ చిత్రాలను స్వాధీనం చేసుకొంది ఇందుకు సంబంధించిన మొత్తం124 ఉల్లంఘనలని కనుగొన్నారు.100,000 పైగా అక్రమ రచనలు ఈ దాడులలో దొరికేయి. డైరెక్టరేట్ తెలిపిన సమాచారం మేరకు ఏడు కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ మరియు చట్టపరమైన ప్రక్రియలకు సూచించారు. కాపీరైట్ ఉల్లంఘనపై ఒఎస్ఎన్ కంపెనీ మీద దాఖలు కాబడిన 60 ఫిర్యాదులకు సంబంధించి చట్టపరమైన చర్యలు తీసుకోబడ్డాయిని తెలిపారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







