సీతాఫలం బాసుంది
- February 06, 2017
కావలసిన పదార్థాలు: పాలు- ఒకటిన్నర లీటరు, పంచదార- 1/2 కప్పు, సీతాఫలం గుజ్జు- 1/2 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్- 2 టీ స్పూన్లు.
తయారీ విధానం: పాలను తక్కువ మంట మీద సగం అయ్యే వరకూ మరిగించాలి. తరువాత పంచదార వేసి అది కరిగిన తర్వాత మంట కట్టేసి సీతాఫలం గుజ్జు వేసి బాగా కలిపి, డ్రై ఫ్రూట్స్ తరుగు చల్లుకోవాలి. దీనిని ఫ్రిజ్లో ఉంచుకుని చల్లగా తింటే బావుంటుంది.
తాజా వార్తలు
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!









