సానియా మీర్జాకు సమన్లు జారీ చేసిన సేవా పన్ను అధికారులు
- February 08, 2017
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు సేవా పన్ను అధికారులు సమన్లు జారీ చేశారు. సేవా పన్నులు చెల్లింపులు సక్రమంగా లేనందున విచారణ నిమిత్తం ఈ నెల 16న స్వయంగా సానియా మీర్జాకాని, ఆమె ప్రతినిధి కాని తమ ఎదుట హాజరు కావాలని సేవా పన్ను అధికారి సురేష్కుమార్ ఆదేశించారు. రెడ్హిల్స్లోని సేవా పన్ను విభాగం అధికారులు ఈ నెల 6వ తేదీన ఆమెకు సమన్లు జారీ చేశారు. జూబ్లీహిల్స్లో నివాసం ఉంటున్న సానియా మీర్జాకు వీటిని అందచేశారు. 1994 ఆర్థిక చట్టం ప్రకారం తాము జారీ చేసిన సమన్లకు స్పందించి తగిన పత్రాలు ఇవ్వనట్లయితే చట్ట ప్రకారం తాము తీసుకునే చర్యలకు బాధ్యులవుతారని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









