ఎన్టీఆర్ కథానాయకుడుగా బాబీ దర్శకత్వంలో...
- February 09, 2017
హైదరాబాద్: ఎన్టీఆర్ కథానాయకుడుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. తారక్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్ ఖాతా ద్వారా తెలిపింది. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో తీసిన ఫొటోలను పోస్ట్ చేసింది.
ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. తారక్ త్రిపాత్రాభినయంలో నటిస్తున్న ఈ చిత్రం కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణుడు వాన్స్ హార్ట్వెల్ పని చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన రాశీఖన్నా నటిస్తోంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









