ఎన్టీఆర్ కథానాయకుడుగా బాబీ దర్శకత్వంలో...
- February 09, 2017
హైదరాబాద్: ఎన్టీఆర్ కథానాయకుడుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. తారక్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్ ఖాతా ద్వారా తెలిపింది. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో తీసిన ఫొటోలను పోస్ట్ చేసింది.
ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. తారక్ త్రిపాత్రాభినయంలో నటిస్తున్న ఈ చిత్రం కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణుడు వాన్స్ హార్ట్వెల్ పని చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన రాశీఖన్నా నటిస్తోంది.
తాజా వార్తలు
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!







