విక్రం సరసన తొలిసారిగా తమన్నా...
- February 10, 2017
చెన్నై: మూవింగ్ ఫ్రేమ్ బ్యానరుపై భారీ బడ్జెట్తో విక్రం హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇంకా పేరు పెట్టలేదు. ఇది విక్రం నటిస్తున్న 53వ సినిమా. విజయ్చందర్ దర్శకత్వం వహిస్తున్నారు. విక్రం సరసన తొలిసారిగా తమన్నా ఆడిపాడనుంది. సూరి, రాధారవి, రవికిషన్, ఆర్కే సురేష్లు ఇతర తారాగణం. సుకుమార్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. స్వరాలను తమన్ అందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శుక్రవారం మొదలైంది. మీనంబాక్కంలోని బిన్ని మిల్లో తొలి సన్నివేశంతో శ్రీకారం చుట్టారు. దర్శకుడు మాట్లాడుతూ.... '' వైవిధ్య నటుడిగా విక్రం ఇప్పటికే గుర్తింపు పొందారు.
ఆయన శైలిలోనే ఈ సినిమా కూడా ఉంటుంది. ఒకే షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తి చేయాలని నిర్ణయించామ''ని తెలిపారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







