బెజవాడ కు దూసుకొస్తున్న మెట్రో కళ..!!
- September 17, 2015
విజయవాడలో నిర్మించనున్న మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. 25 కి.మీ. మేర ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.మెట్రో నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. పట్టణాభివృద్ధిశాఖ నిబంధనల ప్రకారం రాష్ట్రం నివేదికను కేంద్రానికి సమర్పించాలన్నారు. విజయవాడలో నిర్మించనున్న మెట్రో నిర్మాణంపై ఇటీవలే మెట్రో నిపుణుడు శ్రీధరన్ నేతృత్వంలోని బృందం నివేదికను ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి అందజేసిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టును దిల్లీ మెట్రో రైల్వేకార్పోరేషన్కు అప్పగించారు. రాష్ట్ర,నగరస్థాయిలో పట్టణ రవాణానిధి ఏర్పాటు చేయాలి* సూత్రప్రాయ అంగీకారం తెలిపినందున రాష్ట్రప్రభుత్వం కేంద్రంతో ఎంవోయూ కుదుర్చుకోవాలి.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు









