అబుధాబి లో సవరించిన పార్కింగ్ ఉల్లంఘనల నిబంధనలు అమలులోకి
- February 11, 2017
అబుధాబి: ఉత్తమ సేవలను అందించేలా, టిక్కెట్లు ఖర్చులలో రాయితీలు మెరుగు పర్చే ప్రణాళికలో భాగంగా నూతన మార్పులు చేయబడిన సేవలను పార్కింగ్ డివిజన్ (మరకీఫ్)పార్కింగ్ ఉల్లంఘన నిబంధనలను మున్సిపల్ వ్యవహారాలు మరియు రవాణా శాఖ, ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ ప్రకటించింది.మరకీఫ్ డైరెక్టర్ మహమ్మద్ హమద్ అల్ ముహారి మాట్లాడుతూ, సవరించిన విధానం ప్రకారం నివాస ప్రాంతాలలో అక్రమ పార్కింగ్ చేయబడితే, గతంలో వసూలు చేసిన 500 ఏ ఈ డి కంటే తక్కువగా 200 ఏ ఈ డి టిక్కెట్ల జారీలో వసూలు చేస్తారని పేర్కొన్నారు, అలాగే టికెట్ జారీ కాబడిన 4 గంటల తర్వాత ఆయా కార్లను లాక్కుని వెళ్తారని ఆయన తెలిపారు, బస్సులు మరియు టాక్సీ పార్కింగ్ స్థానాలలో అక్రమ పార్కింగ్ చేసినట్లయితే ,500 ఏ ఈ డి ల నుంచి 1000 ఏ ఈ డి లుగా పెంచారు. ఒక టికెట్ ఉపయోగించి, రెండు పార్కింగ్ స్థలాలను కనుక ఆక్రమించే వారికి 300 ఏ ఈ డి నుంచి 200 ఏ ఈ డి కు తగ్గిందబడింది. పార్కింగ్ ప్రాంతానికి పేర్కొనబడని ప్రాంతంలో అనుమతి 100 ఏ ఈ డి ల నుంచి 200 ఏ ఈ డి వరకు పెంచబడింది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







