పాస్పోర్ట్ మేళా...
- February 11, 2017
ఖైరతాబాద్(హైదరాబాద్) : ప్రెస్క్లబ్ హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం సహకారంతో 18న సోమాజిగూడలోని హైదరాబాద్ ప్రెస్క్లబ్లో నిర్వహించనున్న పాస్పోర్ట్ మేళాను జర్నలిస్టులందరూ వినియోగించుకోవాలని ప్రెస్క్లబ్ అధ్యక్షుడు బి.రాజమౌళి చారి, ప్రధాన కార్యదర్శి విజయ్కుమార్ రెడ్డి సూచించారు. జర్నలిస్టులతోపాటు వారి కుటుంబసభ్యులు పాస్పోర్టులను సులువుగా పొందేందుకు ఈ మేళా ఉపయోగపడుతుందన్నారు. ఈ నెల 13 నుంచి 16 వరకు సోమాజిగూడ ప్రెస్క్లబ్లో దర ఖాస్తుల కోసం సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దరఖాస్తుదారులు తమ అప్లికెంట్ రిజిస్ర్టేషన్ నెంబర్ (ఏఆర్ఎన్ నెంబర్)తో రావాలని, ఆ నెంబర్ పాస్పోర్టు సేవా ఆన్లైన్ పోర్టల్ నుంచి వస్తుందని తెలిపారు.
ప్రెస్క్లబ్లోని సమాచార కేంద్రాన్ని వినియోగించుకోవచ్చని వివరించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







