అమెరికాలో 200 మంది విదేశీయుల నిర్బంధం!...
- February 11, 2017
వాషింగ్టన్, ఫిబ్రవరి 11: దేశంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను వారి స్వస్థలాలకు పంపేస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలను ఇమిగ్రేషన్-కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) నిజం చేసి చూపిస్తోంది. ఆరు రాష్ట్రాలు.. న్యూయార్క్, లాస్ ఏంజిలెస్, నార్త్ కరొలినా, సౌత కరొలినా, అట్లాంటా, షికాగోల్లో వలసదారులు నివసిస్తున్న ప్రాంతాలపై గత వారం ముమ్మరంగా దాడులు చేసింది. 200 మందికిపైగా నిర్బంధంలోకి తీసుకున్నారు. వీరిలో మూడో వంతుమందిని వారి స్వదేశాలకు పంపేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







