దుబాయ్ కాలువ ద్వారా ఇప్పుడు ఒక సాంప్రదాయ అబ్రా ప్రయాణం
- February 12, 2017
దుబాయ్: సాంప్రదాయ అబ్రాస్ ప్రయాణానికి ఇప్పుడు దుబాయ్ కాలువలో అందుబాటులో ఉన్నాయని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్.టి.ఎ) శనివారం ప్రకటించింది.ప్రధానంగా 20 సీట్లు గల అబ్రాస్ పర్యాటకులకు అనువుగా ఉంటాయని, ఇందులో ప్రయాణించడానికి ఒక్కొక్కరకి 25 డి హెచ్ టిక్కెట్ల కోసం వసూలు చేస్తారు. స్టేషన్ నుండి షేక్ జాయెద్ రోడ్ వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. అబ్రాస్ గంటకు 300 డి హెచ్ అద్దెతో అందుబాటులో ఉంటుంది. ఆర్.టి.ఎ యొక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ యొక్క సి ఈ ఓ అబ్దుల్లా యూసుఫ్ అల్ ఆలీ తెలిపిన వివరాల ప్రకారం దుబాయ్ కాలువలో సంప్రదాయ అబ్రాస్ నిర్వహణ ముఖ్యంగా పర్యాటకుల లక్ష్యంగా ఏర్పాటుచేయబడిందని అలాగే సముద్ర రవాణా సేవలు విస్తరించే ప్రణాళికలలో ఇదో భాగం అని ఆయన తెలిపారు. సంప్రదాయ అబ్రాలో ప్రయాణించడానికి 20 మందికి అవకాశం కల్పించే సామర్థ్యం ఉంది కోరినప్పుడు అందుబాటులోఉంటుంది, ఒక పర్యటనలో కనీసం ఎనిమిది మంది ప్రయాణికులు ఉంటె షేక్ జాయెద్ రోడ్ స్టేషన్ నుండి ప్రారంభమయ్యే ప్రయాణం బాగుంటుందని యూసుఫ్ అల్ ఆలీ తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









