బహ్రెయిన్ లో అపోలో హాస్పిటల్ శాఖ ప్రారంభం...
- February 15, 2017
మనామా: ఆరోగ్య మంత్రి ఫారుఖ్త్ బిన్తె సయీద్ అల్ సాలెహ్ తో మంగళవారం మహిళా వ్యాపారవేత్త ఆహ్లం జనహి భారత అపోలో హాస్పిటల్స్ పెట్టుబడిదారులు పలువురుతో ఆరోగ్య సహకారం గూర్చి చర్చించారు. బహరేన్ లో ఆమె అపోలో హాస్పిటల్స్ శాఖ తెరవడం గూర్చి చురుకైన పాత్ర పోషించడం పై ప్రతినిధి బృందం ను స్వాగతించారు.భారతదేశం, శ్రీలంక, మలేషియా, ఒమన్ మరియు ఆఫ్రికా లో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ద్వారా అందించిన వివిధ ఆరోగ్య మరియు చికిత్సా సేవలపై గురించి మంత్రికి ప్రయాహిణిది బృందం వివరించడం జరిగింది.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







