' ఘాజీ ' ప్రీమియర్ షో టాక్...
- February 15, 2017
దగ్గుపాటి రానా హీరో గా సంకల్ప్ రెడ్డి దర్శకత్వం లో పీవీపీ బ్యానర్ లో తెరకెక్కిన చిత్రం 'ఘాజీ'. అన్ని కార్య క్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యం లో రెండు రోజుల ముందే చిత్ర ప్రీమియర్ షో ను వేశారు నిర్మాతలు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని ప్రసాద్స్ ఐమాక్స్ లో ఈ మూవీ ని కొంతమంది సినీ ప్రముఖులు వీక్షించారు.
మొదటి సినిమా అయిన కానీ సంకల్ప్ రెడ్డి కళ్లకు కట్టినట్లు చూపించాడని , 1971లో భారత్ పాకిస్థాన్ల మధ్య జరిగిన యుద్థానికి ముందు సముద్ర గర్భంలో జరిగిన ఓ అప్రకటిత యుద్ధ కథ గా ఘాజీ తెరకెక్కింది. సినిమా అంతా ఒక్క సబ్ మెరైన్ తో సాగుతుంది..సినిమా చూసినంత సేపు మనమే ఆ యుద్ధం లో ఉన్నామా అనేంతగా అనిపిస్తుంది..
ఇక నటి నటుల విషయానికి వస్తే.. కేకే మీనన్ రోల్ సినిమాకు ప్రాణం పోసింది. ఆలోచన , సమయాన్ని బట్టి ఆవేశ కెప్టెన్ గా అతని యాక్టింగ్ ప్రతి ఒక్కర్ని ఆకట్టుకుంది. లెఫ్టినెంట్ కమాండెంట్ అర్జున్ వర్మ పాత్రలో రానా అదరగొట్టాడు. అధికారుల ఆదేశాలను పాటించే సిన్సియర్ అధికారిగా, దేశం కోసం ప్రాణత్యాగానికైనా వెనకాడని యోధుడిగా రానా కనిపించి మూవీ సక్సెస్ లో పాలుపంచుకున్నాడు. తాప్సీ, నాజర్, ఓం పురిలు మిగతా వారి నటన కూడా బాగుంది. ఓవరాల్ గా ' ఘాజీ ' ప్రతి ఒక్కరికి నచ్చుతుంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









