కశ్మీర్లో అమరవీరులకు మోదీ నివాళులు
- February 15, 2017
కశ్మీర్లో మంగళవారం జరిగిన రెండు వేరు వేరు ఎన్కౌంటర్లలో వీరమరణం పొందిన ముగ్గురు సైనికులు, ఒక మేజర్కి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. దిల్లీలోని పాలం విమానాశ్రయానికి చేరుకున్న వారి మృతదేహాల వద్ద పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రధానమంత్రికి సంఘటన జరిగిన తీరును గురించి వివరించారు. జమ్మూకశ్మీర్లోని బందిపుర జిల్లా హజీన్ ప్రాంతంలో, క్రాల్గంద్ ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో సైనికులు మృతిచెందిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







