'ఐపిఎల్-2017' షెడ్యూల్ విడుదల
- February 15, 2017
ఐపిఎల్-2017 షెడ్యూల్ను విడుదల చేసింది బీసీసీఐ. ఈ మెగా టోర్నీ ఏప్రిల్ 5వ తేదీ నుంచి మొదలుకానుంది. అయితే మొదటి మ్యాచ్ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలోనే జరగనుంది. ఇందులో హైదరాబాద్ సన్ రైజర్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడనున్నాయి. 47 రోజుల పాటు జరిగే ఈ టోర్నీ కోసం పది వేదికలను ప్రకటించింది బీసీసీఐ. ప్రతి జట్టు మొత్తం 14 మ్యాచ్లు ఆడనుండగా ఒక్కొక్కటి ఒక్కో స్టేడియంలో ఏడు చొప్పున గేమ్లు ఆడతాయి. అయితే మే 21న ఫైనల్ మ్యాచ్ జరగనుండగా అది కూడా మన హైదరాబాద్ స్టేడియంలోనే జరగనుండటం విశేషం. ఈ ఎడిషన్లో ఇండో స్టేడియంలో కూడా ఐపిఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. ఐపిఎల్ జట్లలో ఒక్క కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఆడాల్సిన హోం గ్రౌండ్ మ్యాచ్లలో నాలుగు మొహాలిలో జరగనున్నాయి.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







