రాష్ట్ర ప్రభుత్వంతో యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఎంవోయూ
- February 18, 2017విజయవాడ: తూర్పుగోదావరి జిల్లాలోని మోరి గ్రామం తరహాలో పైలట్ ప్రాజెక్టు కింద 456 స్మార్ట్ గ్రామాలను అబివృద్ధి పరిచేందుకు యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా (బర్కిలీ) ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి శనివారం రాష్ట్రప్రభుత్వంతో యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా (బర్కిలీ) ఎంవోయూ కుదుర్చుకుంది. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రతినిధి బృందం భేటీ అయ్యింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ