రాష్ట్ర ప్రభుత్వంతో యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఎంవోయూ
- February 18, 2017
విజయవాడ: తూర్పుగోదావరి జిల్లాలోని మోరి గ్రామం తరహాలో పైలట్ ప్రాజెక్టు కింద 456 స్మార్ట్ గ్రామాలను అబివృద్ధి పరిచేందుకు యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా (బర్కిలీ) ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి శనివారం రాష్ట్రప్రభుత్వంతో యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా (బర్కిలీ) ఎంవోయూ కుదుర్చుకుంది. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రతినిధి బృందం భేటీ అయ్యింది.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







