పసిడి ధర పరుగులు పెడుతూ పోతోంది
- February 18, 2017ముంబై: పసిడి ధర పరుగులు పెడుతూ పోతోంది. బంగారం ధరలో మూడు వారాలుగా తగ్గుదల కనిపించడం లేదు. తాజాగా ఈరోజు పది గ్రాములకు రూ.155 పెరిగి రూ.29,880కు చేరుకుంది. స్థానిక బంగారు వర్తకుల నుంచి డిమాండ్ పెరగడంతో ధర పెరిగినట్టు బులియన్ వర్గాలు చెబుతున్నాయి. వెండి కూడా కిలోకు రూ.400 పెరిగి రూ.43,450 వద్ద ఆగింది. ఇండ్రస్ట్రియల్ యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర పెరిగినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర పది గ్రాములకు రూ.29,950 కాగా 99.5 స్వచ్ఛత కలిగిన పసిడి ధర పది గ్రాములకు రూ.29,800 పలుకుతోంది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!