ఏపీ సీఎం భేటీ చైనా ప్రతినిధులతో
- February 21, 2017
విజయవాడ: చైనా ప్రతినిధుల బృందంతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. హోటల్ గేట్వేలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన సిచువాన్ ప్రావిన్స్ వైస్ గవర్నర్ లియు జితో సమావేశమయ్యారు. ఇక్కడ జరగనున్న ర్రాష్ట్ర ఆర్థిక మండలి సదస్సులో ఈ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ముంబయిలో జరిగే ఫ్యూచర్ డీకోడెడ్ వాణిజ్య సదస్సుకు చంద్రబాబు వెళ్లనున్నారు. అనంతరం సాయంత్రం ఆయన తిరిగి విజయవాడ చేరుకోనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







