ఏపీ సీఎం భేటీ చైనా ప్రతినిధులతో
- February 21, 2017
విజయవాడ: చైనా ప్రతినిధుల బృందంతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. హోటల్ గేట్వేలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన సిచువాన్ ప్రావిన్స్ వైస్ గవర్నర్ లియు జితో సమావేశమయ్యారు. ఇక్కడ జరగనున్న ర్రాష్ట్ర ఆర్థిక మండలి సదస్సులో ఈ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ముంబయిలో జరిగే ఫ్యూచర్ డీకోడెడ్ వాణిజ్య సదస్సుకు చంద్రబాబు వెళ్లనున్నారు. అనంతరం సాయంత్రం ఆయన తిరిగి విజయవాడ చేరుకోనున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









