వికారాబాద్‌జిల్లాలో అర్ధరాత్రి దుర్ఘటన

- February 21, 2017 , by Maagulf
వికారాబాద్‌జిల్లాలో అర్ధరాత్రి దుర్ఘటన

వికారాబాద్‌జిల్లాలో అర్ధరాత్రి దుర్ఘటన 
వికారాబాద్‌, న్యూస్‌టుడే: వికారాబాద్‌జిల్లా పూడూరు మండలం చీలాపూర్‌ గేటు వద్ద మంగళవారం అర్ధరాత్రి బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి గుల్బర్గా వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు చీలాపూర్‌ గేటు సమీపంలో మలుపు తిరుగుతున్న సమయంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ముప్ఫైమంది వరకు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వికారాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com