వికారాబాద్జిల్లాలో అర్ధరాత్రి దుర్ఘటన
- February 21, 2017
వికారాబాద్జిల్లాలో అర్ధరాత్రి దుర్ఘటన
వికారాబాద్, న్యూస్టుడే: వికారాబాద్జిల్లా పూడూరు మండలం చీలాపూర్ గేటు వద్ద మంగళవారం అర్ధరాత్రి బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి గుల్బర్గా వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు చీలాపూర్ గేటు సమీపంలో మలుపు తిరుగుతున్న సమయంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ముప్ఫైమంది వరకు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వికారాబాద్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







