'మానవ ధర్మం'
- September 20, 2015పరమేశ్వరుని చెంతకు చేరలని,
పూజలు చేస్తు,గుళ్ళుగోపురాలు తిరుగుతు
వేలల్లో రూపాయలు ఖర్చు చేస్తు,,మొక్కులు చెల్లించుకుంటూ,
భగవంతున్ని (చేరుకోవాలనే)పట్టుకోవాలనే ప్రయత్నం వదిలి,
మానవత్వం ఉన్న మనిషిగా
పరులకు హాని కల్గించకుండా
సేవా బావంతో
ఆత్మన్వేషణలో ఉంటూ
శ్రమను నమ్ముకుంటు
కష్టపడుతు
ఉన్నదాంట్లో తృప్తి పడుతు
తోచినంత(చేతనైనంత) సహాయం చేస్తు
బ్రతుకు బండి లాగుతు ముందుకు సాగు,
అప్పుడే...పరమేశ్వరుడు నీ చెంతకు చేరుతాడు...
గుళ్ళు గోపురాలకు వెళ్ళాలి మనశ్శాంతి కోసం
మరియు మన ధర్మాన్ని (సంస్కృతిని)కాపాడడం కోసం..
ఓ నమహ్ శివయా..
--శేఖర్.మల్యాల
తాజా వార్తలు
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ