'మానవ ధర్మం'

- September 20, 2015 , by Maagulf

పరమేశ్వరుని చెంతకు చేరలని,
పూజలు చేస్తు,గుళ్ళుగోపురాలు తిరుగుతు
వేలల్లో రూపాయలు ఖర్చు చేస్తు,,మొక్కులు చెల్లించుకుంటూ, 
భగవంతున్ని (చేరుకోవాలనే)పట్టుకోవాలనే ప్రయత్నం వదిలి,
మానవత్వం ఉన్న మనిషిగా
పరులకు హాని కల్గించకుండా
సేవా బావంతో
ఆత్మన్వేషణలో ఉంటూ
శ్రమను నమ్ముకుంటు
కష్టపడుతు
ఉన్నదాంట్లో తృప్తి పడుతు
తోచినంత(చేతనైనంత) సహాయం చేస్తు
బ్రతుకు బండి లాగుతు ముందుకు సాగు,
అప్పుడే...పరమేశ్వరుడు నీ చెంతకు చేరుతాడు...
గుళ్ళు గోపురాలకు వెళ్ళాలి మనశ్శాంతి కోసం
మరియు మన ధర్మాన్ని (సంస్కృతిని)కాపాడడం కోసం..
ఓ నమహ్ శివయా..


--శేఖర్.మల్యాల

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com