'మానవ ధర్మం'
- September 20, 2015
పరమేశ్వరుని చెంతకు చేరలని,
పూజలు చేస్తు,గుళ్ళుగోపురాలు తిరుగుతు
వేలల్లో రూపాయలు ఖర్చు చేస్తు,,మొక్కులు చెల్లించుకుంటూ,
భగవంతున్ని (చేరుకోవాలనే)పట్టుకోవాలనే ప్రయత్నం వదిలి,
మానవత్వం ఉన్న మనిషిగా
పరులకు హాని కల్గించకుండా
సేవా బావంతో
ఆత్మన్వేషణలో ఉంటూ
శ్రమను నమ్ముకుంటు
కష్టపడుతు
ఉన్నదాంట్లో తృప్తి పడుతు
తోచినంత(చేతనైనంత) సహాయం చేస్తు
బ్రతుకు బండి లాగుతు ముందుకు సాగు,
అప్పుడే...పరమేశ్వరుడు నీ చెంతకు చేరుతాడు...
గుళ్ళు గోపురాలకు వెళ్ళాలి మనశ్శాంతి కోసం
మరియు మన ధర్మాన్ని (సంస్కృతిని)కాపాడడం కోసం..
ఓ నమహ్ శివయా..
--శేఖర్.మల్యాల
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







