'మానవ ధర్మం'
- September 20, 2015
పరమేశ్వరుని చెంతకు చేరలని,
పూజలు చేస్తు,గుళ్ళుగోపురాలు తిరుగుతు
వేలల్లో రూపాయలు ఖర్చు చేస్తు,,మొక్కులు చెల్లించుకుంటూ,
భగవంతున్ని (చేరుకోవాలనే)పట్టుకోవాలనే ప్రయత్నం వదిలి,
మానవత్వం ఉన్న మనిషిగా
పరులకు హాని కల్గించకుండా
సేవా బావంతో
ఆత్మన్వేషణలో ఉంటూ
శ్రమను నమ్ముకుంటు
కష్టపడుతు
ఉన్నదాంట్లో తృప్తి పడుతు
తోచినంత(చేతనైనంత) సహాయం చేస్తు
బ్రతుకు బండి లాగుతు ముందుకు సాగు,
అప్పుడే...పరమేశ్వరుడు నీ చెంతకు చేరుతాడు...
గుళ్ళు గోపురాలకు వెళ్ళాలి మనశ్శాంతి కోసం
మరియు మన ధర్మాన్ని (సంస్కృతిని)కాపాడడం కోసం..
ఓ నమహ్ శివయా..
--శేఖర్.మల్యాల
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







