జమ్మూలో ఉగ్రదాడి: ముగ్గురు జవాన్లు, ఒక మహిళ మృతి

- February 22, 2017 , by Maagulf
జమ్మూలో ఉగ్రదాడి: ముగ్గురు జవాన్లు, ఒక మహిళ మృతి

రాష్ట్రంలోని షోపియన్‌ వద్ద గురువారం తెల్లవారుజామున ఉగ్రవాదుల కాల్పులకు తెగబడ్డారు. నియంత్రణ రేఖ వద్ద పెట్రోలింగ్‌ చేస్తున్న ఆర్మీ జవాన్లపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పలు ప్రారంభించారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అమరులు కాగా.. స్ధానిక మహిళ ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురు జవానులు గాయాలపాలయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com