రూ.49లకే బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్
- February 23, 2017
రూ.49లకే బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్
రూ.243కి అన్లిమిటెడ్ బ్రాడ్బాండ్
టెలిఫోన్ రంగంలో నెలకొంటున్న పోటీ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ సంస్థ అరుదైన అవకాశాన్ని ప్రకటించినట్లు ఎస్డీఈ ప్రకాష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ రూ.49లకే బీఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ అందిస్తున్నామన్నారు.రూ.243లకు బీఎస్ఎన్ఎల్ అన్ లిమిటెడ్ బ్రాండ్ బాండ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. మార్చి 31వతేదీ వరకు ఏ విధమైన రిజిస్ట్రేషన్ చార్టీలు ఉండవని, ఈ అవకాశాన్ని ప్రజలంతా అందిపుచ్చుకోవాలన్నారు. బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ప్రతి రోజు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఉచితంగా మాట్లాడుకునే అవకాశం ఇప్పటికే కల్పించగా, ప్రతి నెలలో వచ్చే అన్ని ఆదివారాలు పూర్తి ఉచితం చేశామన్నారు.
సమావేశంలో జేటీవో సువర్ణ వర్మ, రాజానగరం జేఈ శరత్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







