రూ.49లకే బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్
- February 23, 2017
రూ.49లకే బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్
రూ.243కి అన్లిమిటెడ్ బ్రాడ్బాండ్
టెలిఫోన్ రంగంలో నెలకొంటున్న పోటీ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ సంస్థ అరుదైన అవకాశాన్ని ప్రకటించినట్లు ఎస్డీఈ ప్రకాష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ రూ.49లకే బీఎస్ఎన్ఎల్ ల్యాండ్లైన్ అందిస్తున్నామన్నారు.రూ.243లకు బీఎస్ఎన్ఎల్ అన్ లిమిటెడ్ బ్రాండ్ బాండ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. మార్చి 31వతేదీ వరకు ఏ విధమైన రిజిస్ట్రేషన్ చార్టీలు ఉండవని, ఈ అవకాశాన్ని ప్రజలంతా అందిపుచ్చుకోవాలన్నారు. బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు ప్రతి రోజు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఉచితంగా మాట్లాడుకునే అవకాశం ఇప్పటికే కల్పించగా, ప్రతి నెలలో వచ్చే అన్ని ఆదివారాలు పూర్తి ఉచితం చేశామన్నారు.
సమావేశంలో జేటీవో సువర్ణ వర్మ, రాజానగరం జేఈ శరత్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









