వలస పని మనుష్యులను రక్షించడానికి ఉద్దేశించిన పథకం రద్దు
- February 24, 2017
మస్కట్ : వలస పని మనుష్యులను రక్షించడానికి ఉద్దేశించిన భారతదేశం మరియు బహరేన్ సంయుక్తంగా ఆర్థిక హామీ పథకంను రద్దు చేయనున్నారు. గతంలో యజమానులు చెల్లించిన వేతన బకాయిలను అరబ్ దేశంలో భారతీయ మహిళలుకు ఆ పథకం ద్వారా సాయమందించేవారు. వేలమంది వలస పని మనుష్యులను రక్షించడానికి ఉపయోగించే ఆ ఆర్థిక హామీ పథకంకు ఇకపై స్వస్తి పలకాలనే యోచన చేస్తున్నాయి. మనామా భారత దౌత్యకార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, ఒక మిలియన్ మంది చిన్న గల్ఫ్ రాష్ర్టంలో 300,000 మంది భారతీయ వలస కార్మికులు ఉన్నారు.వీరిలో అత్యధికులు నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులు, తోటలలో, డ్రైవర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. అలాగే,15,000 మంది మహిళలు పని మనుష్యులుగా కొనసాగుతున్నట్లుగా పేర్కొన్నారు. బహరేన్ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ రెండు దేశాల వలసపని మనుస్యులకు ఆర్థిక సాయం అందించే పథకం రద్దు చేయాలని ఒక ప్రతిపాదనను అధ్యయనం చేసే ఈ నెల ప్రచురించిన ఒక బ్లాగ్ లో ప్రచురించారు. కానీ అందుకు సంబంధిన మరిన్నీ వివరాలు ఇవ్వలేదు.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









