బీచ్ లో పరిశుభ్రతతో పాటు క్రమశిక్షణ అవసరం,
- February 24, 2017
మస్కట్ : ప్రభుత్వం నగరంలో శుభ్రంగా ఉంచడానికి ఎంతో శ్రద్ధ తీసుకొంటుంది. కానీ దురదృష్టవశాత్తు, కొంతమంది ఆ వాతావరణాన్ని పాడుచేస్తున్నారని మస్కట్ మున్సిపాలిటీ పేర్కొంది. ముఖ్యంగా బీచ్ కు వెళ్ళేవారు శుభ్రత మరియు క్రమశిక్షణ కలిగి ఉండాలని ఒక ఉన్నతాధికారి సూచించారు.బహిరంగ స్థలాలలో శుభ్రతను పాటించాలని సివిల్ బాడీ ప్రజలకు పిలుపునిచ్చింది. కానీ అత్యధిక శాతం మంది ప్రజలు ప్పందపు నియమాలను పట్టించుకోకుండా బీచ్ వద్ద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఒ. "మేము బీచ్ వద్ద అనేక చెత్త డబ్బాలు నిలబెట్టామని అయితే కొంతమంది అవేమీ పట్టించుకోకుండా చెత్తను సుందరమైన సముద్ర ఇసుకపై పారవేస్తున్నారని తెలిపారు. బీచ్ ల వద్ద కాకుండా ఎక్కడైనా శుభ్రతని పాటించే ప్రజలుగా ఉండాలని కోరుతున్నట్లు కోరుతున్నట్లు పురపాలక అధికారి తెలిపారు. కొంతమంది బీచ్ లకు వెళ్లేవారికి అవగాహన లేకపోవడం గురించి ఫిర్యాదు చేయాలని అధికారులు వారిపై చర్య తీసుకోగలరని ఆయన తెలిపారు.ఇటీవల అజాయిబా బీచ్ వద్ద, నేను గమనించానని ఒక విరిగిన గాజు సీసా ముక్కలను ఇసుకలో పారవేశారని చాలా నిలక్ష్యం చేసిన ఈ చర్య కారణంగా పలువురు ఇబ్బంది పడ్డారని , సాధారణంగా ప్రజలు బీచ్ లో పాదరక్షలు లేకుండా నడవడానికి ఎంతో ఇష్టపడతారని కొందరు చేసిన దుశ్చర్య కారణంగా వారు గాయపడి అవకాయసం ఉందని ఘుబ్రా నివాసి ఫుడ్ అల్ ఫార్సీ అన్నారు. పగిలిన అద్దాలు మాత్రమే కాక ఎన్నో ఇబ్బందికరమైన చెత్తని తాను చూసినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







