శ్వేతా బసు చుస్తే కాస్త షాక్ అనిపించింది
- February 26, 2017
కొత్త బంగారు లోకంతో ఎంట్రీ ఇచ్చి, తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకొంది శ్వేతాబసు ప్రసాద్. అయితే వచ్చిన క్రేజ్ని నిలుపుకోలేకపోయింది. వ్యభిచారం కేసులో ఇరుక్కొని అప్రతిష్ట పాలైంది.
ఐతే ఇప్పుడు బుల్లి తెరపై దృష్టి పెట్టింది. స్టార్ ప్లస్ ఛానల్లో ప్రసారం కానున్న సీరియల్ 'చంద్రగుప్త' లో మౌర్యుడి భార్య చంద్ర నందిని పాత్రలో శ్వేతా బసు ప్రసాద్ కన్పించబోతోంది.
అలాగే సినిమా ప్రయత్నాలు కూడా చేస్తోంది శ్వేతా. తెలుగులో మిక్చర్ పొట్లం అనే సినిమాను చేస్తోందామె. తాజగా ఈ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన శ్వేతా బసు చుస్తే కాస్త షాక్ అనిపించింది. ఇంతకుముందు బబ్లీగా వుండే శ్వేతా ఇప్పుడు సన్నగా చువ్వలాగా కనిపించింది సర్ ప్రైజ్ ఇచ్చింది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









