శ్వేతా బసు చుస్తే కాస్త షాక్ అనిపించింది
- February 26, 2017
కొత్త బంగారు లోకంతో ఎంట్రీ ఇచ్చి, తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకొంది శ్వేతాబసు ప్రసాద్. అయితే వచ్చిన క్రేజ్ని నిలుపుకోలేకపోయింది. వ్యభిచారం కేసులో ఇరుక్కొని అప్రతిష్ట పాలైంది.
ఐతే ఇప్పుడు బుల్లి తెరపై దృష్టి పెట్టింది. స్టార్ ప్లస్ ఛానల్లో ప్రసారం కానున్న సీరియల్ 'చంద్రగుప్త' లో మౌర్యుడి భార్య చంద్ర నందిని పాత్రలో శ్వేతా బసు ప్రసాద్ కన్పించబోతోంది.
అలాగే సినిమా ప్రయత్నాలు కూడా చేస్తోంది శ్వేతా. తెలుగులో మిక్చర్ పొట్లం అనే సినిమాను చేస్తోందామె. తాజగా ఈ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన శ్వేతా బసు చుస్తే కాస్త షాక్ అనిపించింది. ఇంతకుముందు బబ్లీగా వుండే శ్వేతా ఇప్పుడు సన్నగా చువ్వలాగా కనిపించింది సర్ ప్రైజ్ ఇచ్చింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









