శ్వేతా బసు చుస్తే కాస్త షాక్ అనిపించింది
- February 26, 2017
కొత్త బంగారు లోకంతో ఎంట్రీ ఇచ్చి, తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకొంది శ్వేతాబసు ప్రసాద్. అయితే వచ్చిన క్రేజ్ని నిలుపుకోలేకపోయింది. వ్యభిచారం కేసులో ఇరుక్కొని అప్రతిష్ట పాలైంది.
ఐతే ఇప్పుడు బుల్లి తెరపై దృష్టి పెట్టింది. స్టార్ ప్లస్ ఛానల్లో ప్రసారం కానున్న సీరియల్ 'చంద్రగుప్త' లో మౌర్యుడి భార్య చంద్ర నందిని పాత్రలో శ్వేతా బసు ప్రసాద్ కన్పించబోతోంది.
అలాగే సినిమా ప్రయత్నాలు కూడా చేస్తోంది శ్వేతా. తెలుగులో మిక్చర్ పొట్లం అనే సినిమాను చేస్తోందామె. తాజగా ఈ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన శ్వేతా బసు చుస్తే కాస్త షాక్ అనిపించింది. ఇంతకుముందు బబ్లీగా వుండే శ్వేతా ఇప్పుడు సన్నగా చువ్వలాగా కనిపించింది సర్ ప్రైజ్ ఇచ్చింది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







