రాస్ అల్ ఖైమాహ్ మోసం కేసులో కొత్త ఆధారం లభ్యం
- February 28, 2017
రెండు సంవత్సరాల నాటి ప్రజాధనం నిధుల దుర్వినియోగం దావాలో కొత్త సాక్ష్యం కనుగొంది. రాస్ ఎమిరేట్ ఆఫ్ అల్ ఖైమాహ్ యునైటెడ్ స్టేట్స్ మరియు ఇతర దేశాలలో భాగస్వాముల ప్రమేయం ఉన్నట్లు రుజువు కాబడినట్లు ఎమిరేట్ ఆఫ్ రాస్ అల్ ఖైమాహ్ యొక్క అటార్నీ జనరల్ హసన్ సయీద్ ముహామేడ్ సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలియచేశారు. రాస్ అల్ ఖైమాహ్ ప్రభుత్వ నిధుల కుంభకోణంపై ప్రాసిక్యూషన్ నిర్వహించిన నెరపరిశోధన విచారణలో మాజీ ప్రభుత్వ అధికారులు వ్యతిరేకంగా అమెరికా మరియు ఇతర దేశాల నుండి మోసం చేసిన ఇతర భాగస్వాముల ప్రమేయం ఉన్నట్లు కనుగొంది. రాస్ అల్ ఖైమాహ్ అటార్నీ జనరల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ మాట్లాడుతూ, , అవినీతి ప్రధాన కేంద్రాల్లో నిర్మూలించేందుకు ప్రాధమిక పరిశోధనలు జరిపి ప్రజా ధన నిధుల దుర్వినియోగం చేసినవారిపై చర్యలు తీసుకొంటామని అలాగే ప్రభుత్వ కార్యాలయంలో నిధుల దుర్వినియోగం మరియు నష్టం గూర్చి గత రెండు సంవత్సరాల క్రితమే నేర పరిశోధన ప్రారంభించిందని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







