సర్వీసులను నిలిపివేసిన ఎయిర్ కోస్తా
- February 28, 2017
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కేంద్రంగా పని చేస్తున్న ప్రాంతీయ విమానయాన సంస్థ ఎయిర్ కోస్టా తన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారికి రిఫండ్ ఇస్తోంది. అత్యవసర ప్రయాణాలున్నవారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ఆర్థిక కారణాలతో పాటు పీక్ సీజన్, బెంగళూరు ఎయిర్ పోర్టు తాత్కాలికంగా మూసివేత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం లేదా శుక్రవారం నుంచి విమాన సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు ఎయిర్ కోస్టా ప్రకటించింది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







