టర్కీలో తీవ్ర భూకంపం, 5.6గా నమోదు
- March 02, 2017
దక్షిణ టర్కీలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.6గా నమోదైంది. భవనాలన్నీ ఒక్కసారిగా నేలమట్టం కావడంతో పలువురు గాయపడ్డారు. అదియమన్ ప్రావిన్స్లోని సమత్ పట్టణంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం వచ్చిన అనంతరం నాలుగుసార్లు మళ్లీ ప్రకంపనలు సంభవించాయి. అయితే ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని సమత్ మేయర్ యూసఫ్ ఫిరాత్ పేర్కొన్నారు. సమత్ పట్టణంతో పాటు గజియాన్టేప్, కిలిస్, సాన్లియూర్ఫా ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించినట్లువెల్లడించారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







