69 మంది పిల్లలకు జన్మనిచ్చి మరణించిన తల్లి
- March 02, 2017
పాలస్తీనాకు చెందిన 40 ఏళ్ల మహిళ 69 మంది పిల్లలకు జన్మనిచ్చి మరణించింది. ఆమెకు ప్రతికాన్పులో కవల పిల్లలే పుట్టారు. ఆమె ఇంతకుముందు 16 సార్లు కవలలకు (ఇద్దరు) జన్మను ఇచ్చింది. ఏడు కాన్పుల్లో ముగ్గురేసి పిల్లలు, మరో నాలుగుసార్లు నలుగురు చొప్పున పిల్లలు జన్మించారు. ఇలా మొత్తం 69 మంది జన్మించారు. గత ఆదివారం గాజాలో ఆమె ప్రసవ సమయంలో మరణించింది. ఆమె ఎవరు, పేరు, భర్త వివరాలు తెలియరాలేదు. కాగా గిన్నిస్ బుక్ రికార్డుల ప్రకారం ఇంతమంది పిల్లలను కనడం ఇదే తొలిసారి కాదు. రష్యాకు చెందిన వాసిల్వేయా అనే మహిళ 69 మంది పిల్లలకు జన్మను ఇచ్చింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







