69 మంది పిల్లలకు జన్మనిచ్చి మరణించిన తల్లి
- March 02, 2017
పాలస్తీనాకు చెందిన 40 ఏళ్ల మహిళ 69 మంది పిల్లలకు జన్మనిచ్చి మరణించింది. ఆమెకు ప్రతికాన్పులో కవల పిల్లలే పుట్టారు. ఆమె ఇంతకుముందు 16 సార్లు కవలలకు (ఇద్దరు) జన్మను ఇచ్చింది. ఏడు కాన్పుల్లో ముగ్గురేసి పిల్లలు, మరో నాలుగుసార్లు నలుగురు చొప్పున పిల్లలు జన్మించారు. ఇలా మొత్తం 69 మంది జన్మించారు. గత ఆదివారం గాజాలో ఆమె ప్రసవ సమయంలో మరణించింది. ఆమె ఎవరు, పేరు, భర్త వివరాలు తెలియరాలేదు. కాగా గిన్నిస్ బుక్ రికార్డుల ప్రకారం ఇంతమంది పిల్లలను కనడం ఇదే తొలిసారి కాదు. రష్యాకు చెందిన వాసిల్వేయా అనే మహిళ 69 మంది పిల్లలకు జన్మను ఇచ్చింది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









