దుబాయ్కి పవన్ ఏప్రిల్లో
- March 02, 2017
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా త్రివిక్రమ్ రూపొందించే సినిమా షూటింగ్ ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభం కానున్నది. తొలి షెడ్యూల్ను దుబాయ్లో నిర్వహించేందుకు నిర్మాత, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ సన్నాహాలు చేస్తున్నారు. పవన్, త్రివిక్రమ్ మునుపటి సినిమాలు 'జల్సా', 'అత్తారింటికి దారేది' తరహాలోనే ఈ సినిమాలోనూ ఇద్దరు కథానాయికలు.. కీర్తి సురేశ్, అను ఇమ్మాన్యుయేల్.. నటిస్తున్నారు. ఓ కీలక పాత్రను ఖుష్బూ పోషిస్తున్నారు. తమిళ సంగీత సంచలనం అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నాడు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో 'కాటమరాయుడు' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







