మంటలకు మహుల్ కోట తలుపు దెబ్బతింది
- March 03, 2017
మస్కట్ : మంటలకు మహారాజు కొటైనా...పేదవారి పూరి గుడెసైనా ఒకటే...చప్పున దగ్దమై పోతుంది. బుధవారం ఉదయం జలాం బాణీ బు ఆలీ లో ఉన్న మహుల్ కోట తలుపు మంటలలో దెబ్బతిందని అగ్నిప్రమాదం సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్సులు పబ్లిక్ అథారిటి అధికారుల బృందం తెలిపింది . తక్షణమే తమ శాఖ అక్కడకు చేరుకోవడంతో మంటలను అదుపు చేసినట్లు వివరించారు. మంటలు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదని తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్షాప్..!!
- ఇబ్రా, అల్ ముధైబి ఆరోగ్య కేంద్రాల్లో త్వరలో వైద్యసేవలు..!!









