మంటలకు మహుల్ కోట తలుపు దెబ్బతింది
- March 03, 2017
మస్కట్ : మంటలకు మహారాజు కొటైనా...పేదవారి పూరి గుడెసైనా ఒకటే...చప్పున దగ్దమై పోతుంది. బుధవారం ఉదయం జలాం బాణీ బు ఆలీ లో ఉన్న మహుల్ కోట తలుపు మంటలలో దెబ్బతిందని అగ్నిప్రమాదం సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్సులు పబ్లిక్ అథారిటి అధికారుల బృందం తెలిపింది . తక్షణమే తమ శాఖ అక్కడకు చేరుకోవడంతో మంటలను అదుపు చేసినట్లు వివరించారు. మంటలు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదని తెలిపారు.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







