బాలీవుడ్ నటుడు సంజయ్దత్ బాడీగార్డ్స్ జర్నలిస్టులను చావబాదారు
- March 03, 2017
బాలీవుడ్ నటుడు సంజయ్దత్ బాడీగార్డ్స్ జర్నలిస్టులను చావబాదారు. సెట్స్లో హీరోతో మాట్లాడేందుకు సదరు రిపోర్టర్లు
మాట్లాడేందుకు ప్రయత్నించిన సందర్భంలో అత్యుత్సాహం ప్రదర్శించి దాడి చేశారు. పరిస్థితి సీరియస్ కావడంతో నేరుగా
సంజయ్దత్ వచ్చి జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పాడు.
ఒమంగ్ కుమార్ డైరెక్షన్లో సంజయ్దత్ 'భూమి' అనే ఫిల్మ్ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ ఆగ్రా పరిసర ప్రాంతాల్లో
జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు లొకేషన్కి వెళ్లిన రిపోర్టర్స్పై హీరో బాడీగార్డ్స్ చేయి
చేసుకున్నారు. మరోవైపు తండ్రీ కూతుళ్ల మధ్య కొనసాగే అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఇందులో
సంజయ్దత్ కూతురిగా అదితీరావు హైదరి కనిపించనుంది.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









