మూతపడ్డ ఇండో-నేపాల్ సరిహద్దు
- March 03, 2017
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఆరో దశ పోలింగ్ను దృష్టిలో ఉంచుకుని 24 గంటలకు ముందే భారత్-నేపాల్ సరిహద్దును మూసేశారు. శనివారంనాడు 49 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగనుంది. పోలింగ్ను దృష్టిలో ఉంచుకుని 84 కిలోమీటర్ల మేర ఇండో-నేపాల్ సరిహద్దులను మూసేశామని, పోలింగ్ ముగిసేంతవరకూ ఈ చర్యలు అమల్లో ఉంటాయని జిల్లా ఎలక్టోరల్ అధికారి వీరేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. సరిహద్దుల వెంబడి రెండు నిఘా కెమేరాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. కాగా, చివరి విడత ఎన్నికల పోలింగ్ ఈనెల 8న జరుగుతుంది. 11న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









